ప్రభన్యూస్

Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్‌-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు.

News18
News18

తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా కామనర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నవదీప్‌, అభిజిత్‌, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి చెప్పిన జీవిత కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 5:28 pm Digital Edition : Prabhanews
Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్‌-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 18, 2026 4:54 PM ISTతెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. News18తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా కామనర్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నవదీప్‌, అభిజిత్‌, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి చెప్పిన జీవిత కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.మరింత చదవండి

Source link