కేరళలోని త్రిస్సూర్ జిల్లా కైపమంగళం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనంబిక్కున్ను సమీపంలో వేగంగా వచ్చిన కారు నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన 8 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.
Source link
