ప్రభన్యూస్

PM Kisan 24th Installment: రైతులకు రక్షా బంధన్ కానుకగా పీఎం కిసాన్ డబ్బులు రూ.4000!.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. | బిజినెస్


Last Updated:

PM Kisan 24th Installment: PM-KISAN 24వ విడతగా రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేకంగా ఈ మొత్తం అందిస్తారన్న ప్రచారం అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. అంతేకాదు, వైరల్ వీడియో AIతో రూపొందించిన నకిలీ వీడియో అని వెల్లడించింది.

News18
News18

రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని రైతులకు PM-KISAN పథకం కింద 24వ విడతగా రూ.4,000 అందజేస్తారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు ఈ సమాచారాన్ని నిజమని నమ్మి ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ ప్రచారంపై PIB Fact Check స్పందించి కీలక విషయాలను వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 6:35 pm Digital Edition : Prabhanews
PM Kisan 24th Installment: రైతులకు రక్షా బంధన్ కానుకగా పీఎం కిసాన్ డబ్బులు రూ.4000!.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. | బిజినెస్

Last Updated:Aug 20, 2026 3:00 PM ISTPM Kisan 24th Installment: PM-KISAN 24వ విడతగా రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేకంగా ఈ మొత్తం అందిస్తారన్న ప్రచారం అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. అంతేకాదు, వైరల్ వీడియో AIతో రూపొందించిన నకిలీ వీడియో అని వెల్లడించింది.
News18రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని రైతులకు PM-KISAN పథకం కింద 24వ విడతగా రూ.4,000 అందజేస్తారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు ఈ సమాచారాన్ని నిజమని నమ్మి ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఈ వైరల్ ప్రచారంపై PIB Fact Check స్పందించి కీలక విషయాలను వెల్లడించింది.మరింత చదవండి

Source link