IPO: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే వారంలో 5 కొత్త ఐపీఓలు.. విలువ రూ. 7,400 కోట్లు! | బిజినెస్


Last Updated:

IPO: భారత ప్రాథమిక మార్కెట్ (Primary Market) వచ్చే వారంలో ఐపీఓల (Initial Public Offerings) పండగతో కళకళలాడనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆటో విడిభాగాల తయారీ సంస్థ ‘ధూత్ ట్రాన్స్‌మిషన్’ (Dhoot Transmission), టెమాసెక్ మద్దతు ఉన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘షిప్రాకెట్’ (Shiprocket), ప్రముఖ డైరీ బ్రాండ్ ‘మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్’ (Milky Mist) సహా మొత్తం ఐదు ప్రముఖ కంపెనీలు వచ్చే వారంలో తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్‌ను (IPO) ప్రారంభించబోతున్నాయి. ఈ ఐదు కంపెనీలు కలిపి మార్కెట్ నుండి ఏకంగా రూ. 7,443 కోట్లకు పైగా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పీటీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 August 2026, 2:54 pm Digital Edition : Prabhanews
IPO: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే వారంలో 5 కొత్త ఐపీఓలు.. విలువ రూ. 7,400 కోట్లు! | బిజినెస్

Last Updated:Aug 09, 2026 2:46 PM ISTIPO: భారత ప్రాథమిక మార్కెట్ (Primary Market) వచ్చే వారంలో ఐపీఓల (Initial Public Offerings) పండగతో కళకళలాడనుంది.ప్రతీకాత్మక చిత్రంఆటో విడిభాగాల తయారీ సంస్థ 'ధూత్ ట్రాన్స్‌మిషన్' (Dhoot Transmission), టెమాసెక్ మద్దతు ఉన్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'షిప్రాకెట్' (Shiprocket), ప్రముఖ డైరీ బ్రాండ్ 'మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్' (Milky Mist) సహా మొత్తం ఐదు ప్రముఖ కంపెనీలు వచ్చే వారంలో తమ తొలి పబ్లిక్ ఆఫరింగ్‌ను (IPO) ప్రారంభించబోతున్నాయి. ఈ ఐదు కంపెనీలు కలిపి మార్కెట్ నుండి ఏకంగా రూ. 7,443 కోట్లకు పైగా నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పీటీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మరింత చదవండి

Source link