ప్రభన్యూస్

Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! | బిజినెస్


Last Updated:

రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై కొమురవెల్లి వెళ్లడం మరింత ఈజీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు!
Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు!

రైలు ప్రయాణం చేసే వారికి తీపికబురు. మరీముఖ్యంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సిద్దిపేట-సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించే వారికి అదనపు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో నడిచే డెము (DEMU) రైళ్లకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం హాల్ట్ స్టేషన్‌లో అదనపు స్టాపేజీని మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల (జూలై) 26, 27 తేదీల నుంచి ఈ కొత్త స్టాపేజీ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ స్పష్టం చేశారు.

జూలై 26 నుంచి రెండు రైళ్లకు ఈ స్టాపేజీ అమలులోకి వస్తుంది. రైలు నంబర్ 77654 సిద్దిపేట-సికింద్రాబాద్ డెము రైలు మధ్యాహ్నం 2.38 గంటలకు (14.38) కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని, 2.39 గంటలకు (14.39) బయలుదేరుతుంది. అలాగే, రైలు నంబర్ 77655 సికింద్రాబాద్-సిద్దిపేట డెము రైలు రాత్రి 8.04 గంటలకు (20.04) కొమురవెల్లి స్టేషన్‌కు చేరుకుని, 8.05 గంటలకు (20.05) అక్కడి నుంచి కదులుతుంది.

ఇది కూడా చదవండి: Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి దారుణం.. ఉదయం వెళ్లి చూస్తే షాక్!

ఆ తర్వాతి రోజు, అంటే జూలై 27వ తేదీ నుంచి మరో రెండు డెము రైళ్లకు కూడా ఇక్కడ ఆగే సదుపాయం లభిస్తుంది. రైలు నంబర్ 77656 సిద్దిపేట-సికింద్రాబాద్ డెము రైలు ఉదయం 7.04 నిమిషాలకు ఇక్కడ ఆగుతుంది. ఉదయం 7.05 నిమిషాలకు సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది. ఇక రైలు నంబర్ 77653 సికింద్రాబాద్-సిద్దిపేట డెము రైలు మధ్యాహ్నం 12.52 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని, 12.53 గంటలకు గమ్యస్థానం వైపు పయనిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Robbery: బంగారం దొంగతనాలు.. బెంబేలెత్తిపోతున్న జిల్లా ప్రజలు!

సిద్దిపేట, సికింద్రాబాద్ మార్గంలో నడిచే ఈ రైళ్ల సేవలు దుద్దెడ హాల్ట్, లకుడారం స్టేషన్లలో కూడా ఆగుతూ వెళ్తాయి. సిద్దిపేట నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు (14.20) బయలుదేరే డెము రైలు సాయంత్రం 5.35 గంటలకు (17.35) సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరే డెము రైలు మధ్యాహ్నం 2 గంటలకు (14.00) సిద్దిపేట చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5.50 గంటలకు (17.50) మరో రైలు బయలుదేరుతుంది.

సిద్దిపేట నుంచి ఉదయం 6.45 నిమిషాలకు మరో సర్వీసు అందుబాటులో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ జూలై 22, 2026 తేదీన పీఆర్ నంబర్ 265 పేరుతో ఈ పత్రికా ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు. ఈ రైళ్ల సమయపట్టికలో కొన్ని రోజులు మినహాయింపులు ఇచ్చారు. రైలు నంబర్ 77654, 77655, 77653 రైళ్లు బుధవారం రోజున నడవవు. కేవలం రైలు నంబర్ 77656కు మాత్రమే గురువారం రోజున మినహాయింపు ఉంటుంది. ప్రయాణికులు ఈ సమయాలను గమనించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 7:30 pm Digital Edition : Prabhanews
Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! | బిజినెస్

Last Updated:Jul 22, 2026 5:28 PM ISTరైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై కొమురవెల్లి వెళ్లడం మరింత ఈజీ. పూర్తి వివరాలు తెలుసుకోండి.Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు!రైలు ప్రయాణం చేసే వారికి తీపికబురు. మరీముఖ్యంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సిద్దిపేట-సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించే వారికి అదనపు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో నడిచే డెము (DEMU) రైళ్లకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం హాల్ట్ స్టేషన్‌లో అదనపు స్టాపేజీని మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల (జూలై) 26, 27 తేదీల నుంచి ఈ కొత్త స్టాపేజీ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ స్పష్టం చేశారు.జూలై 26 నుంచి రెండు రైళ్లకు ఈ స్టాపేజీ అమలులోకి వస్తుంది. రైలు నంబర్ 77654 సిద్దిపేట-సికింద్రాబాద్ డెము రైలు మధ్యాహ్నం 2.38 గంటలకు (14.38) కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని, 2.39 గంటలకు (14.39) బయలుదేరుతుంది. అలాగే, రైలు నంబర్ 77655 సికింద్రాబాద్-సిద్దిపేట డెము రైలు రాత్రి 8.04 గంటలకు (20.04) కొమురవెల్లి స్టేషన్‌కు చేరుకుని, 8.05 గంటలకు (20.05) అక్కడి నుంచి కదులుతుంది.ఇది కూడా చదవండి: Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి దారుణం.. ఉదయం వెళ్లి చూస్తే షాక్!ఆ తర్వాతి రోజు, అంటే జూలై 27వ తేదీ నుంచి మరో రెండు డెము రైళ్లకు కూడా ఇక్కడ ఆగే సదుపాయం లభిస్తుంది. రైలు నంబర్ 77656 సిద్దిపేట-సికింద్రాబాద్ డెము రైలు ఉదయం 7.04 నిమిషాలకు ఇక్కడ ఆగుతుంది. ఉదయం 7.05 నిమిషాలకు సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది. ఇక రైలు నంబర్ 77653 సికింద్రాబాద్-సిద్దిపేట డెము రైలు మధ్యాహ్నం 12.52 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రం చేరుకుని, 12.53 గంటలకు గమ్యస్థానం వైపు పయనిస్తుంది.ఇది కూడా చదవండి: Gold Robbery: బంగారం దొంగతనాలు.. బెంబేలెత్తిపోతున్న జిల్లా ప్రజలు!సిద్దిపేట, సికింద్రాబాద్ మార్గంలో నడిచే ఈ రైళ్ల సేవలు దుద్దెడ హాల్ట్, లకుడారం స్టేషన్లలో కూడా ఆగుతూ వెళ్తాయి. సిద్దిపేట నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు (14.20) బయలుదేరే డెము రైలు సాయంత్రం 5.35 గంటలకు (17.35) సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరే డెము రైలు మధ్యాహ్నం 2 గంటలకు (14.00) సిద్దిపేట చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5.50 గంటలకు (17.50) మరో రైలు బయలుదేరుతుంది.సిద్దిపేట నుంచి ఉదయం 6.45 నిమిషాలకు మరో సర్వీసు అందుబాటులో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ జూలై 22, 2026 తేదీన పీఆర్ నంబర్ 265 పేరుతో ఈ పత్రికా ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు. ఈ రైళ్ల సమయపట్టికలో కొన్ని రోజులు మినహాయింపులు ఇచ్చారు. రైలు నంబర్ 77654, 77655, 77653 రైళ్లు బుధవారం రోజున నడవవు. కేవలం రైలు నంబర్ 77656కు మాత్రమే గురువారం రోజున మినహాయింపు ఉంటుంది. ప్రయాణికులు ఈ సమయాలను గమనించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link