ప్రభన్యూస్

దేశంలో స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 3 నెలల్లో 247 కిలోలకు పైగా బంగారం స్వాధీనం



దేశంలో బంగారం, వెండి స్మగ్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్-జూన్ 2026లో CBIC అధికారులు 247 కిలోలకు పైగా బంగారం, 585.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 4:38 pm Digital Edition : Prabhanews
దేశంలో స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 3 నెలల్లో 247 కిలోలకు పైగా బంగారం స్వాధీనం

దేశంలో బంగారం, వెండి స్మగ్లింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఏప్రిల్-జూన్ 2026లో CBIC అధికారులు 247 కిలోలకు పైగా బంగారం, 585.48 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో వెల్లడించారు.

Source link