Last Updated:
భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది.
భారతీయ పురాణ గాథలను వెండితెరపై అద్భుతమైన దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించిన కుటుంబం నుంచి మరో భారీ ప్రయత్నం మొదలైంది. ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి పౌరాణిక సీరియళ్లతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కుటుంబం.. ఇప్పుడు థియేటర్లను టార్గెట్ చేస్తూ ఏకంగా ఏడు భాగాల భారీ సినిమాటిక్ సాగాను సిద్ధం చేస్తోంది. ఈ మహా ప్రాజెక్ట్లో తొలి భాగంగా ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ తెరకెక్కుతోంది.

