పూరీ సింహద్వారం ఎదుట మూడు మహా రథాలూ సర్వాంగ సుందరంగా ముస్తాబై కొలువుదీరాయి. ఈ రథాలపై అధిరోహించి స్వామివారు తన సోదర సోదరీమణులతో కలిసి గుండిచా ఆలయానికి పయనమవుతారు.
Source link
Puri Jagannath Rath Yatra 2026: కొనసాగుతున్న జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ వీధులు
