ప్రభన్యూస్

PM Modi: మధ్య ఆసియాలో మోదీ దౌత్యం.. నేటి నుంచి 4 రోజుల పాటు ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌లలో ప్రధాని పర్యటన! |


Last Updated:

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల్లో కీలక దౌత్య పర్యటనకు బయలుదేరనున్నారు.

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేపట్టనున్న ప్రధాని, అనంతరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 5:56 am Digital Edition : Prabhanews
PM Modi: మధ్య ఆసియాలో మోదీ దౌత్యం.. నేటి నుంచి 4 రోజుల పాటు ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌లలో ప్రధాని పర్యటన! |

Last Updated:Aug 29, 2026 5:48 AM ISTPM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల్లో కీలక దౌత్య పర్యటనకు బయలుదేరనున్నారు.ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)ఆగస్టు 29 నుంచి 30 వరకు ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక ద్వైపాక్షిక పర్యటన చేపట్టనున్న ప్రధాని, అనంతరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది.మరింత చదవండి

Source link