ప్రభన్యూస్

Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: హైదరాబాద్‌లో ‘అహింసా కుంభమేళా’.. అక్టోబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు మహాసభలు | లైఫ్ స్టైల్


Last Updated:

Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: హైదరాబాద్‌లో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయి. అహింస, జీవకరుణ, ధ్యానం, శాకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

News18
News18

Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: అహింస, జీవకరుణ, శాకాహారం, ధ్యానం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ నిర్వహించనున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 4:46 pm Digital Edition : Prabhanews
Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: హైదరాబాద్‌లో ‘అహింసా కుంభమేళా’.. అక్టోబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు మహాసభలు | లైఫ్ స్టైల్

Last Updated:Sep 04, 2026 4:36 PM ISTJathiya Ahimsa Dhyana Maha Sabhalu: హైదరాబాద్‌లో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయి. అహింస, జీవకరుణ, ధ్యానం, శాకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.News18Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: అహింస, జీవకరుణ, శాకాహారం, ధ్యానం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ నిర్వహించనున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.మరింత చదవండి

Source link