ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ ప్రతిష్ఠించే గణపతికి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం నిర్వాహకులు రికార్డు స్థాయిలో రూ.474 కోట్ల భారీ బీమాను తీసుకుని ప్రజలందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశారు.
Source link
Ganesh Chaturthi: ఇండియాలోనే ధనిక బొజ్జ గణపతి.. ఇన్సూరెన్స్ ఏకంగా రూ.474 కోట్లు!
