ప్రభన్యూస్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మృతి కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

News18
News18

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్ సింగ్ మరణానికి కొద్ది రోజుల ముందే దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 2:31 pm Digital Edition : Prabhanews
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మృతి కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 02, 2026 2:21 PM ISTబాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. News18బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్ సింగ్ మరణానికి కొద్ది రోజుల ముందే దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.మరింత చదవండి

Source link