ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అహ్మదాబాద్లోని విశ్వ ఉమియాధామ్లో 76 వేల దీపాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొని అమ్మ ఉమియా మహా హారతిలో పాల్గొన్నారు. 76 వేల దీపాలతో విశ్వ ఉమియాధామ్ వెలుగులతో మెరిసిపోయింది.
Source link
