ఎస్జీబీ 2020-21 సిరీస్ VIను ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.5,067 ఇష్యూ ధరగా నిర్ణయించారు. ఇప్పుడు ముందస్తు రిడెంప్షన్ ధర గ్రాముకు రూ.15,384గా ఉండటంతో, ఈ గోల్డ్ బాండ్ దాదాపు 204 శాతం సంపూర్ణ రాబడిని ఇచ్చింది. లెక్క ప్రకారం, ఇష్యూ ధర రూ.5,067 కాగా, రిడెంప్షన్ ధర రూ.15,384. అంటే (రూ.15,384 – రూ.5,067) ÷ రూ.5,067 × 100 = 203.6 శాతం, అంటే సుమారు 204 శాతం రాబడి. (image: AI Generated)
