#NepalFloods #Nepalనేపాల్లోని త్రిశూలిలో వచ్చిన భారీ వరదలను తట్టుకుని నీలం-ఆకుపచ్చ రంగు ఇల్లు చెక్కుచెదరకుండా నిలబడింది. తాము బతుకుతామని అస్సలు అనుకోలేదని.. ఓం నమ శివాయ అంటూ దేవుడిని స్మరించుకుంటూ ఉన్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఐదుగురితో పాటు ఇరుగుపొరుగు కూడా క్షేమంగా ఉన్నారని చెప్పారు.
Source link
