ఒడిశాలో వరద పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో సీఎం మోహన్ చరణ్ మాఝీ జాజ్పూర్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సహాయం, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం పరిశీలించారు.
Source link
Odisha CM Mohan Charan Majhi : జాజ్పూర్లో వరద బీభత్సం..!
