8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాలు, పింఛన్ల పునర్వ్యవస్థీకరణపై 8వ కేంద్ర వేతన సంఘం కీలక ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 7, 8 తేదీల్లో బెంగళూరులో పర్యటించి కేంద్ర ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు, వివిధ ప్రతినిధి బృందాలతో సమావేశం కానుంది. తమ అభిప్రాయాలు, సమస్యలు, వినతులను కమిషన్కు సమర్పించాలనుకునే సంఘాలు సెప్టెంబర్ 18లోగా అపాయింట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు అలర్ట్.. ఒక్కొక్కరికి భారీగా జీతాల పెంపు.. సెప్టెంబర్ 18లోగా ఈ పని చేయాలి!
