ప్రభన్యూస్

భారత్‌కు భారీ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి! |


Last Updated:

ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో భారత్ భారీ దౌత్య విజయం సాధించింది. సభ్య దేశాలన్నీ పూర్తి ఏకాభిప్రాయంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రతిష్టాత్మక ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ను ఏకగ్రీవంగా ఆమోదించాయి.

News18
News18

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో భారతదేశం అతిపెద్ద దౌత్య విజయాన్ని నమోదు చేసింది. సదస్సు ప్రారంభ సెషన్‌లో సభ్య దేశాలన్నీ కలిసి ప్రతిష్టాత్మక ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ను ఏకగ్రీవంగా ఆమోదించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశం కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా పూర్తి ఏకాభిప్రాయంతో ఈ ఉమ్మడి ప్రకటనను ఆమోదించడం భారత్ సాధించిన గొప్ప ముందడుగు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా కూటమి విస్తరణ తర్వాత చేరిన కొత్త సభ్య దేశాల అగ్రనేతలు సైతం దీనికి పూర్తి మద్దతు పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 September 2026, 4:59 pm Digital Edition : Prabhanews
భారత్‌కు భారీ దౌత్య విజయం.. న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి! |

Last Updated:Sep 12, 2026 4:47 PM ISTఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో భారత్ భారీ దౌత్య విజయం సాధించింది. సభ్య దేశాలన్నీ పూర్తి ఏకాభిప్రాయంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రతిష్టాత్మక 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026'ను ఏకగ్రీవంగా ఆమోదించాయి.News18ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో భారతదేశం అతిపెద్ద దౌత్య విజయాన్ని నమోదు చేసింది. సదస్సు ప్రారంభ సెషన్‌లో సభ్య దేశాలన్నీ కలిసి ప్రతిష్టాత్మక 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026'ను ఏకగ్రీవంగా ఆమోదించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశం కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా పూర్తి ఏకాభిప్రాయంతో ఈ ఉమ్మడి ప్రకటనను ఆమోదించడం భారత్ సాధించిన గొప్ప ముందడుగు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా కూటమి విస్తరణ తర్వాత చేరిన కొత్త సభ్య దేశాల అగ్రనేతలు సైతం దీనికి పూర్తి మద్దతు పలికారు.మరింత చదవండి

Source link