ప్రభన్యూస్

PM Modi Wishes: ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు |


Last Updated:

PM Modi Wishes: మన దేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఒకే తాటిపై ఎలా పయనిస్తాయో చెప్పడానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావడం ఒక చక్కని ఉదాహరణ.

ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పండుగలు మన సంస్కృతికీ, సహనానికీ, మతసామరస్యానికీ అద్దం పడతాయి. ఈ క్రమంలో ఒకే రోజు రెండు గొప్ప పర్వదినాలు రావడం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసింది. అటు కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే ‘ఓనం’ పండుగ, ఇటు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన ‘మిలాద్-ఉన్-నబీ’ పర్వదినం ఒకే సమయంలో రావడం విశేషం. ఈ అరుదైన, ఆనందకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు పండుగల ఉద్దేశం, ప్రాముఖ్యం మానవాళిలో శాంతి, సహనం, ఆనందాలను పెంపొందించడమేనని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. మన దేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఒకే తాటిపై ఎలా పయనిస్తాయో చెప్పడానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావడం ఒక చక్కని ఉదాహరణ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 10:41 am Digital Edition : Prabhanews
PM Modi Wishes: ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు |

Last Updated:Aug 26, 2026 10:23 AM ISTPM Modi Wishes: మన దేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఒకే తాటిపై ఎలా పయనిస్తాయో చెప్పడానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావడం ఒక చక్కని ఉదాహరణ.ఓనం, మిలాద్-ఉన్-నబీ పర్వదినాల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలుభారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పండుగలు మన సంస్కృతికీ, సహనానికీ, మతసామరస్యానికీ అద్దం పడతాయి. ఈ క్రమంలో ఒకే రోజు రెండు గొప్ప పర్వదినాలు రావడం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసింది. అటు కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే 'ఓనం' పండుగ, ఇటు ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన 'మిలాద్-ఉన్-నబీ' పర్వదినం ఒకే సమయంలో రావడం విశేషం. ఈ అరుదైన, ఆనందకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు పండుగల ఉద్దేశం, ప్రాముఖ్యం మానవాళిలో శాంతి, సహనం, ఆనందాలను పెంపొందించడమేనని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. మన దేశంలోని వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు ఒకే తాటిపై ఎలా పయనిస్తాయో చెప్పడానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావడం ఒక చక్కని ఉదాహరణ.మరింత చదవండి

Source link