ప్రభన్యూస్

Indian Railways: ఈ రైలు ఎక్కినవారికి టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్నీ ఫ్రీ.. ఉచిత భోజనం అందించే ఏకైక రైలు ఇదే! |


ప్రయాణ వివరాల్లోకి వెళితే, సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 2,000లకు పైగా కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రైలు మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. అయితే, ప్రయాణికులకు ప్రత్యేకంగా లంగర్ భోజనం అందించేందుకు ప్రధానంగా ఆరు ముఖ్యమైన కేంద్రాలు తోడ్పడుతున్నాయి. న్యూఢిల్లీ, భోపాల్, పర్భానీ, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు ఈ భోజనం అందుతుంది. ఈ స్టేషన్లలో రైలు ఆగే సమయం ప్రయాణికులు ప్రశాంతంగా ఆహారం స్వీకరించడానికి వీలుగా తగినంతగా ఉంటుంది. దాదాపు 33 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం... ఇలా మూడు పూటలా వేడివేడిగా భోజనాన్ని ఉచితంగా అందిస్తారు.ప్రయాణ వివరాల్లోకి వెళితే, సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 2,000లకు పైగా కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రైలు మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. అయితే, ప్రయాణికులకు ప్రత్యేకంగా లంగర్ భోజనం అందించేందుకు ప్రధానంగా ఆరు ముఖ్యమైన కేంద్రాలు తోడ్పడుతున్నాయి. న్యూఢిల్లీ, భోపాల్, పర్భానీ, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు ఈ భోజనం అందుతుంది. ఈ స్టేషన్లలో రైలు ఆగే సమయం ప్రయాణికులు ప్రశాంతంగా ఆహారం స్వీకరించడానికి వీలుగా తగినంతగా ఉంటుంది. దాదాపు 33 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం... ఇలా మూడు పూటలా వేడివేడిగా భోజనాన్ని ఉచితంగా అందిస్తారు.

ప్రయాణ వివరాల్లోకి వెళితే, సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 2,000లకు పైగా కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రైలు మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. అయితే, ప్రయాణికులకు ప్రత్యేకంగా లంగర్ భోజనం అందించేందుకు ప్రధానంగా ఆరు ముఖ్యమైన కేంద్రాలు తోడ్పడుతున్నాయి. న్యూఢిల్లీ, భోపాల్, పర్భానీ, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు ఈ భోజనం అందుతుంది. ఈ స్టేషన్లలో రైలు ఆగే సమయం ప్రయాణికులు ప్రశాంతంగా ఆహారం స్వీకరించడానికి వీలుగా తగినంతగా ఉంటుంది. దాదాపు 33 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం… ఇలా మూడు పూటలా వేడివేడిగా భోజనాన్ని ఉచితంగా అందిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 4:37 pm Digital Edition : Prabhanews
Indian Railways: ఈ రైలు ఎక్కినవారికి టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్నీ ఫ్రీ.. ఉచిత భోజనం అందించే ఏకైక రైలు ఇదే! |

ప్రయాణ వివరాల్లోకి వెళితే, సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 2,000లకు పైగా కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రైలు మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. అయితే, ప్రయాణికులకు ప్రత్యేకంగా లంగర్ భోజనం అందించేందుకు ప్రధానంగా ఆరు ముఖ్యమైన కేంద్రాలు తోడ్పడుతున్నాయి. న్యూఢిల్లీ, భోపాల్, పర్భానీ, జల్నా, ఔరంగాబాద్, మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు ఈ భోజనం అందుతుంది. ఈ స్టేషన్లలో రైలు ఆగే సమయం ప్రయాణికులు ప్రశాంతంగా ఆహారం స్వీకరించడానికి వీలుగా తగినంతగా ఉంటుంది. దాదాపు 33 గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం... ఇలా మూడు పూటలా వేడివేడిగా భోజనాన్ని ఉచితంగా అందిస్తారు.

Source link